తెలంగాణలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మే 4వ తేదీ వరకు పొడిగించింది. ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now